కోనసీమలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమలాపురంలో విధ్వంసం వెనుక సూత్రధారులను గుర్తించే ప్రక్రియ వేగవంతం అయింది. వాట్సప్ సందేశాలతో విధ్వంసాలను ప్రణాళికలు అమలు చేసారని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. దీంతో...అల్లర్లు జరిగిన వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. వారం రోజుల తరువాత తిరిగి పాక్షింగా సేవలను ఇప్పుడు పునరుద్దరించారు. ఏలూరు రేంజ్ డీఐజీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JGf2MsY
https://ift.tt/Dr8VHBK
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment