Friday, 20 May 2022

వైఎస్ వివేకా హ‌త్య‌కేసు దాదాపుగా మూసేసిన‌ట్లే??

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి డాక్ట‌ర్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును దాదాపుగా మూసేసిన‌ట్లేన‌ని పులివెందుల ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ కేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల‌కు ఎవ‌రూ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. వివేకా హ‌త్య‌కేసు విచార‌ణ ఎంత‌కాలం ప‌డుతుందో చెప్పాలంటూ న్యాయ‌స్థానం కోర‌గా ఎవ‌రూ స‌హ‌క‌రించడంలేద‌ని, బెదిరింపుల‌కు గుర‌వుతున్నామ‌ని, కాబ‌ట్టి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LeRJzSi
https://ift.tt/eLOlZf5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour