ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం అమ్మఒడిలో మరో వెయ్యి రూపాయలు కోత పడనుంది. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా ఇవ్వాల్సిన 15 వేల రూపాయల్లో ఓ వెయ్యి రూపాయలు స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో మినహాయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో వెయ్యి కోత విధించేందుకు సిద్ధమైంది. దీంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఈ పథకం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PzOc95i
https://ift.tt/eLOlZf5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment