Friday, 20 May 2022

ఈసారి అమ్మఒడి రూ.13 వేలే-మరో వెయ్యి కోసేసిన జగన్ సర్కార్-కారణమిదే

ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం అమ్మఒడిలో మరో వెయ్యి రూపాయలు కోత పడనుంది. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా ఇవ్వాల్సిన 15 వేల రూపాయల్లో ఓ వెయ్యి రూపాయలు స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో మినహాయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో వెయ్యి కోత విధించేందుకు సిద్ధమైంది. దీంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఈ పథకం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PzOc95i
https://ift.tt/eLOlZf5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour