Sunday, 15 May 2022

నారాయణ కుమార్తెలు - అల్లుడికి రిలీఫ్ : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - మరో పది మందికి..!!

పదో తరగతి పేపర్‌ లీకేజీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చిత్తూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్‌తో పాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది. పిటిషనర్లపై బుధవారం (18వ తేదీ) వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SJtW2Cu
https://ift.tt/TdRpqbm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour