బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ మహిళపై ఓ న్యాయవాది విచక్షణారహితంగా దాడి చేశారు. అయినా ఎవరూ ఆమెకు సహాయం రాకపోవడం విచారకరం. శనివారం మధ్యాహ్నం కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా వినాయక్ నగర్ సమీపంలో ఓ మహిళను పదే పదే చెప్పుతో కొట్టి, తన్నాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AR3de9T
https://ift.tt/TdRpqbm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment