Sunday, 15 May 2022

అంతా చూశారే కానీ: మహిళా లాయర్‌ను కాలుతో తన్నుతూ, కొడుతూ వ్యక్తి పైశాచికం(వీడియో)

బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ మహిళపై ఓ న్యాయవాది విచక్షణారహితంగా దాడి చేశారు. అయినా ఎవరూ ఆమెకు సహాయం రాకపోవడం విచారకరం. శనివారం మధ్యాహ్నం కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా వినాయక్ నగర్ సమీపంలో ఓ మహిళను పదే పదే చెప్పుతో కొట్టి, తన్నాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AR3de9T
https://ift.tt/TdRpqbm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour