Sunday, 8 May 2022

ముదురుతున్న పసుపు బోర్డ్ వ్యవహారం.!తిగబడుతున్న జనం.!ఎంపీ అరవింద్ కు తప్పని తిప్పలు.!

నిజామాబాద్/హైదరాబాద్: నిజామాబాద్ బీజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు పసుపు బోర్డ్ ఏర్పాటు సమస్య తీవ్రంగా పరణమించినట్టు తెలుస్తోంది. పసుపు బోర్డ్ అంశంలో ప్రజలు నిలదీసే పరిస్థితులు నెకొన్నాయి. అధికారిక కార్యక్రమాల కోసం ఎంపీ హోదాలో ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రజలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామ పర్యటనకి వెళ్తున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QVl1W2K
https://ift.tt/Tlx8Kpf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour