Sunday, 8 May 2022

రెండు గ్యాస్ సిలిండర్ల ధరకు ఇప్పుడొక్కటే: వారిని ఆదుకునేది మేమే: రాహుల్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం- మరోసారి గృహావసర వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు ఆరంభం అయ్యాయి. పలుచోట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు రోడ్డెక్కారు. బైఠాయింపులు నిర్వహిస్తోన్నారు. ప్రభుత్వానికి నిరసనగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్, ఇతర నిత్యావసరాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/N6mIYEn
https://ift.tt/Tlx8Kpf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour