Thursday, 5 May 2022

తెలంగాణాలో కేసీఆర్ అవినీతిపై నడ్డా వ్యాఖ్యలు; కేంద్రం ఫోకస్ చేస్తుందా? కొత్త చర్చ!!

బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది బీజేపీ . అందులో భాగంగానే నిన్న జేపీ నడ్డా పర్యటన కొనసాగింది అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. నడ్డా తర్వాత అమిత్ షా రాకపైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LyDrzUO
https://ift.tt/veiB9lI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour