Thursday, 5 May 2022

అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన; బహిర్భూమికి వెళ్ళిన ఆరేళ్ళ బాలికపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలను అరికట్టడానికి జగన్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, తాజా హోం మంత్రి తానేటి వనిత మహిళలు, బాలికల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా మహిళలు, బాలికలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/j0VGMt1
https://ift.tt/veiB9lI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour