న్యూఢిల్లీ: దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, వారి కోసమే తమ నిర్ణయాలుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు. గుడ్న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VxUj7v6
https://ift.tt/eLOlZf5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment