Friday, 20 May 2022

యమునోత్రి హైవేపై చిక్కుకున్న 10 వేల మంది జనం-రక్షణ గోడ కూలి రోడ్డు బ్లాక్ కావడంతో

ఉత్తరాఖండ్ లోని యమనోత్రి రహదారిపై కొండచరియలు పడకుండా నిర్మించిన రక్షణ గోడ కూలిన ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 10 వేల మందికి పైగా ప్రయాణికులు ఈ రహదారిపై చిక్కుకుపోయారు. కూలిన రక్షణ గోడ తొలగిస్తే కానీ వారిని కాపాడలేని పరిస్ధితులు నెలకొన్నాయి.దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. యమునోత్రి ఆలయానికి వెళ్లే హైవే భద్రతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oxHXsm9
https://ift.tt/eLOlZf5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour