Saturday, 14 May 2022

నయా నిజాం ను వెళ్లగొట్టాలి - బండి సంజయ్ చాలు : అవినీతి మయం -మైనార్టీ రిజర్వేషన్ల రద్దు : అమిత్ షా..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కేంద్ర హోం మంత్రి..బీజేపీ అగ్రనేత అమిత్ షా విరుచుకుపడ్డారు. ఎన్నికలు ఎప్పుడో కాదు..రేపు ప్రకటించినా బీజేపీ సర్కార్ ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఇలాంటి అవినీతిమయ సర్కార్ ను చూడలేదంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు - యువత ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ స్టీరింగ్ మజ్లిస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/d12FzxQ
https://ift.tt/J28n3t4

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour