దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నరేలాలో గల ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటికే 25 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు, అంబులెన్సులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సహాయక చర్యలను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dePAL0H
https://ift.tt/J28n3t4
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment