Saturday, 14 May 2022

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. రంగంలోకి 25 ఫైరింజన్లు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నరేలాలో గల ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటికే 25 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు, అంబులెన్సులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సహాయక చర్యలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dePAL0H
https://ift.tt/J28n3t4

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour