Thursday, 12 May 2022

అల్పపీడనంతో ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు: ఆ బంగారపు మందిరం మయన్మార్‌దే

అమరావతి: అసని తుఫాను బుధవారం సాయంత్రం తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్నం, నర్సాపూర్‌కి తీరం దాటింది. గురువారం ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారి తీవ్ర అల్పపీడనంగా మారిందని అమరావతి వాతావరణ శా తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NTPyktI
https://ift.tt/X0jS6yW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour