Thursday, 12 May 2022

టీఆర్ఎస్ 100 కోట్ల భూమి స్వాహా.!అధికారాన్ని అడ్డంపెట్టుకొని కబ్జాలు చేస్తున్నారన్న దాసోజు శ్రవణ్.!

హైదరాబాద్ : తెలంగాణలో పేదవాడు పేద వాడిగానే మిలిగిపోతుంటే, టీఆర్ఎస్ పార్టీ, నాయకులు ఆస్తులు విచ్చలవిడిగా పెంచుకుంటున్నారని ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా హైదరాబాద్ నడిగడ్డ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బంజారాహిల్స్‌లో 4539 గజాల భూమిని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి కేటాయిస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vPF5fEp
https://ift.tt/X0jS6yW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour