Monday, 23 May 2022

భారత్ జపాన్ బంధం ధృడమైంది.. ఉమ్మడి సంకల్పంతో కూడింది: మోడీ

ప్రధాని మోడీ రెండురోజుల జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు. సోమవారం టోక్యోలో గల ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది అని చెప్పారు. 100వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు అడుగులు వేస్తుందని చెప్పారు. మరో 25 ఏళ్లలో దేశం మరింత ఉన్నత స్థితికి చేరుకోగలదని ఆకాంక్షించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SYRuh4q
https://ift.tt/aRLu7JV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour