పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి శివాలెత్తారు. మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఫైరయ్యారు. మోడీ ప్రభుత్వం.. అడాల్ప్ హిట్లర్, జొసెఫ్ స్టాలిన్, బెనిటొ ముస్సొలినీ కన్నా అద్వాన్నంగా ఉందని ఫైరయ్యారు. సోమవారం ఆమె కోల్కతాలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం మనగలగాలి అంటే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/W04Z5z1
https://ift.tt/aRLu7JV
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment