Monday, 11 April 2022

ఉగ్రవాద రహిత శాంతిని కాంక్షిస్తున్నాం.. పాక్ ప్రధానికి మోడీ.. కంగ్రాట్స్ చెబుతూనే..

పాకిస్థాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ పదవీ ప్రమాణం చేశారు. దీంతో అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా విష్ చేశారు. కానీ తాము మాత్రం ఉగ్రవాద రహిత శాంతిని కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచ శాంతి కోసం పోరాడుతున్నామని చెప్పారు. పాక్ 23వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ok2Y9xz
https://ift.tt/xy2vXPZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour