బెంగాల్లో 14 ఏళ్ల మైనర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేత ఒకరు బర్త్ డేకు పిలిచి.. రేప్ చేసి హతమార్చారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్పందించారు. నడియా జిల్లాలో ఈ నెల 5వ తేదీన బాలికపై లైంగికదాడి జరిగింది. తర్వాత చంపివేశారు. ఘటనపై దీదీ అనుమానాలు వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Mde8FnU
https://ift.tt/xy2vXPZ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment