ఏపీ కేబినెట్ కూర్పులో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలోని 24 మంది తమ పదవులకు రాజీనామా చేసారు. ఆమోదానికి సిఫార్సు చేస్తూ గవర్నర్ వద్దకు ఫైల్ పంపారు. ఇక, కొత్త మంత్రివర్గం ఈ నెల 11న కొలువు తీరనుంది. అయితే, ఇప్పటి వరకు సీనియర్లను సైతం తప్పించి..పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతూ వచ్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OKY6mIq
https://ift.tt/fHe1bcI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment