Thursday, 7 April 2022

కేబినెట్ కూర్పులో కొత్త ట్విస్ట్ : కొనసాగేదెవరు - వారికే ప్రాధాన్యత : తెర పైకి అనుభవం..!!

ఏపీ కేబినెట్ కూర్పులో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలోని 24 మంది తమ పదవులకు రాజీనామా చేసారు. ఆమోదానికి సిఫార్సు చేస్తూ గవర్నర్ వద్దకు ఫైల్ పంపారు. ఇక, కొత్త మంత్రివర్గం ఈ నెల 11న కొలువు తీరనుంది. అయితే, ఇప్పటి వరకు సీనియర్లను సైతం తప్పించి..పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతూ వచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OKY6mIq
https://ift.tt/fHe1bcI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour