Thursday, 7 April 2022

కేసీఆర్ లా వ్యవహరిస్తే అసెంబ్లీ రద్దయ్యేది : డ్రగ్స్ - అవినీతి పై అమిత్ షా కు చెప్పా : గవర్నర్ సంచలనం..!!

తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ రాజ్ భవన్ మధ్య కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. గవర్నర్ తమిళి సై ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తరువాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రధానితో భేటీ తరువాత తెలంగాణలో తనకు అవమానం జరిగినా తాను పట్టించుకోనని..గవర్నర్ హోదా - రాజ్ భవన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QZzFuLT
https://ift.tt/5xJTOYC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour