Friday, 8 April 2022

శరద్ పవార్ ఇంటిపై ఉద్యోగుల దాడి : చెప్పులు- సీసాలు విసురుతూ : సీఎం సీరియస్..!!

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ఇంటి పైన దాడి జరిగింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల నిరసన దారి తప్పింది. ఏకంగా పవార్ ఇంటి పైన చెప్పులు, బూట్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల పైన ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేసారు. దాడికి పాల్పడిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Tj1z7U6
https://ift.tt/fHe1bcI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour