న్యూఢిల్లీ: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ఈ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలకు గురిచేస్తోంది. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ కేసు నమోదు కానప్పటికీ.. కరోనా వైరస్ కేసులు మాత్రం స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 10 నుంచి ప్రైవేట్ కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లలో పెద్దలందరికీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/svHOhat
https://ift.tt/fHe1bcI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment