Friday, 1 April 2022

పండుగ వచ్చింది - జీతాల కోసం : సాంకేతిక సమస్యతో - ఉద్యోగుల అసంతృప్తి..!!

ఉగాది పండుగ వచ్చింది. కానీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం జీతాలు అందలేదు. తొలి పండుగ ..ప్రధానమైనది కావటంతో ఈ సారి పండుగకు ఖచ్చితంగా ఉద్యోగులకు జీతాలు అందుతాయని అశించారు. కానీ, కొత్త ఆర్దిక సంవత్సరం తొలి రోజున జీతాల కోసం నిరీక్షించారు. కానీ, తొలి రోజున జీతాలు అందని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధానంగా సాంకేతిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Tjo7C5R
https://ift.tt/zUyA1eM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour