Friday, 1 April 2022

శ్రీలంకలో ఎమర్జెన్సీ - ఆర్దిక సంక్షోభం తీవ్రరూపం : వీధుల్లోకి ప్రజలు - భారత్ వైపు..!!

శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. దీంతో అధ్యక్షుడు రాజపక్సే శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్యా ఎమర్జెన్సీ విధించారు. ఈ మేరకు నిర్ణయం ప్రకటించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌ జారీ చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Bq0TFIt
https://ift.tt/zUyA1eM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour