Friday, 15 April 2022

ఓటమి ఒక వాస్తవం -మళ్లీ గెలిచేదాకా : ఎన్నికలకు ఎన్నారై అభిమానులు: చంద్రబాబు వ్యూహం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం తో పాటుగా విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులను ఒకే తాటి పైకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. 2024 ఎన్నికల్లో ఎన్నారై అభిమానుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఏపీ లో వచ్చే ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JU9OLfg
https://ift.tt/EDSvnrX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour