Friday, 15 April 2022

కేసీఆర్ నయా యాక్షన్ ప్లాన్ : ఢిల్లీ టు లఖీంపూర్‌ ఖీరీ - భాగ్యనగరంలో డిక్లరేషన్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పైన యుద్దానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. రాజకీయంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న సీఎం కేసీఆర్..రైతు సమస్యలపైన తొలుత తన యాక్షన్ ప్లాన్ తో ముందుకు కదులుతున్నారు. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం... హైదరాబాద్ లో తీర్మానం దిశగా కార్యాచరణ సిద్దం అయినట్లు తెలుస్తోంది. త్వరలో సీఎం కేసీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7Zz3wI8
https://ift.tt/EDSvnrX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour