Monday, 18 April 2022

గోఎయిర్ విమానంకు బాంబు బెదిరింపు కాల్: శ్రీనగర్‌లోనే నిలిచిపోయిన ప్లేన్, తనిఖీ

న్యూఢిల్లీ: విమానం లోపల బాంబు ఉందని టెలిఫోన్ కాల్ హెచ్చరికతో.. ఢిల్లీకి వెళ్లాల్సిన గోఎయిర్ విమానాన్ని సోమవారం శ్రీనగర్‌లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో విమానాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే, విమానంలో ఏమీ దొరకలేదని కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. విమానంలో బాంబు ఉందని మరో ప్రైవేట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zKroUPm
https://ift.tt/loTLRf5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour