Monday, 18 April 2022

టార్గెట్ 2024: బీజేపీకి చెక్ పెట్టేందుకు సోనియాతో ప్రశాంత్ కిశోర్ కీలక భేటీ, మెహబూబా ముఫ్తీ కూడా

న్యఢిల్లీ: దేశ రాజధానిలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియ గాంధీతో సమాశమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కూడా సోమవారం సోనియా గాంధీని కలిశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PSMxurG
https://ift.tt/zGUwjFR

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour