న్యూఢిల్లీ/చెన్నై/శ్రీలంక: శ్రీలంకలోని తమిళులకు మానవతా సహాయం చెయ్యాలని, వారి పరిస్థితి మరీ దారుణంగా తయారౌతోందని, వారిని ఆదుకోవడానికి సహకరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశారు. ప్రాణాలకు తెగిస్తున్న శ్రీలంకలోని తమిళ ప్రజలు తమిళనాడుకు వలస వస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. శ్రీలంకలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/70c6KSl
https://ift.tt/zUyA1eM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment