Thursday, 31 March 2022

కొత్త కరెంటు ఛార్జీలతో జగన్ సర్కార్ కు డబుల్ బొనాంజా-డిస్కంలకు లాభం-సంక్షేమానికి కత్తెరతో

ఏపీలో విద్యుత్ ఛార్జీల్లో సవరణలు చేస్తూ తాజాగా ఏపీఈఆర్సీ నిర్ణయం ప్రకటించింది. ఇందులో గతంలో ఉన్న విధానాన్ని మార్చి ఆరు స్లాబ్ లుగా విభజించింది. దీంతో కొత్త స్లాబ్ ల ప్రకారం ఆగస్టు నుంచి ఛార్జీలు వర్తింపచేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ కొత్త స్లాబ్ ల విధానం వెనుక ఉన్న మతలబు ఓసారి గమనిస్తే ప్రభుత్వానికి ఇది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/O5iU3aR
https://ift.tt/lKhV5AN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour