న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమనబోతోన్నాయి. దీనికి అనుకూల వాతావరణం నెలకొంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ పోలింగ్ ముగియడం.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆరంభమైన అనంతరం అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకడం వంటి పరిణామాల మధ్య ఇక చమురు కంపెనీలు వాహనదారులపై దండయాత్ర చేయడానికి సమాయాత్తమౌతోన్నాయి. ఈ వారంలోనే దీనికి ముహూర్తాన్ని నిర్ధారించడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35kYVlt
https://ift.tt/JQwfPm1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment