న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తున్నప్పటికీ.. రష్యా కాల్పల విరమణను పలుమార్లు ప్రకటించింది. ఇతర దేశాల ప్రజలు తమ తమ దేశాలకు వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను మానవతా కారిడార్లను ఉపయోగించుకోవాలని, రైళ్లు లేదా వాహనాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర రవాణా మార్గాలను ఉపయోగించి దేశం విడిచి వెళ్లాలని కోరింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BjsGbwA
https://ift.tt/JQwfPm1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment