Friday, 18 March 2022

జగన్ ఇలాకాలో బీజేపీ ముఖ్య నేతలు -రాయలసీమ రణభేరి : పొత్తులపై తేల్చేస్తారా..!!

ముఖ్యమంత్రి జగన్ ఇలాకాకు బీజేపీ ముఖ్య నేతలు తరలి వస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో స్పష్టం చేసిన రూట్ మ్యాప్ ఆధారంగా బీజేపీ నేతలు రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అమరావతి విషయం పైన క్లారిటీ ఇవ్వటంతో పాటుగా.. అమరావతి రైతులు చేసిన పాదయాత్రలోనూ పాల్గొన్నారు. జనసేనతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MSdsiJH
https://ift.tt/7KYiAqD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour