Friday, 18 March 2022

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ - 60 మందితో సిద్దం : అమిత్ షా టూర్ తో మొదలు..!!

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ..ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. ఈ ఏడాది చివల్లో లేదా వచ్చే జనవరిలో గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగ నున్నాయి. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల్లో కార్యాచరణ ప్రారంభించిన బీజేపీ అధినాయకత్వం..ఈ సారి దక్షిణాదిలో తెలంగాణ పైన ఆశలు పెట్టుకుంది. దుబ్బాక..గ్రేటర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4b16cEo
https://ift.tt/7KYiAqD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour