Tuesday, 22 March 2022

బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన వేళ.. ప్రధాని మోడీ గళం మారిందా: బోరిస్ జాన్సన్‌తో చర్చలు

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన భీకర యుద్ధం.. పతాక స్థాయిలో కొనసాగుతోంది. యుద్ధం ఆరంభమైన నెల రోజులు కావస్తోంది. దీని తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఉక్రెయిన్‌పై రష్యా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. దాదాపు అన్ని రీజియన్లపైనా పట్టు బిగించింది. తమ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని నగరాలనూ ఆధీనంలోకి తెచ్చుకుంది. రాజధాని కీవ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/v1NVAB0
https://ift.tt/CB42bXd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour