న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ అంతర్గత విషయమని భారత్ బుధవారం పునరుద్ఘాటించింది. పాకిస్థాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో తన ప్రసంగంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన "అవసరం లేని సూచన"ని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన అంశాలు పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారాలు. చైనాతో సహా ఇతర దేశాలకు వ్యాఖ్యానించడానికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GZ86go9
https://ift.tt/GKey6N1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment