Thursday, 3 March 2022

నేడు జార్ఖండ్ కు సీఎం కేసీఆర్ - అమరవీరుల కోసం : సోరెన్ తో భేటీ .!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం నేరుగా రాంచీ వెళ్లి..జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ కానున్నారు. నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి.. రైతు సంఘాల నేత టికాయత్ లో సుదీర్ఘ భేటీలు నిర్వహించారు. జేఎంఎం సైతం ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JsZj0uY
https://ift.tt/Myof9as

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour