Thursday, 3 March 2022

శ్రీలక్ష్మి పిటీషన్ పై హైకోర్టు అభ్యంతరం - ఇద్దరు న్యాయమూర్తులపై : వైదొలగాలంటూ..!!

రాజధాని అమరావతికి సంబంధించి ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని వ్యాజ్యాలపై ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి వైదొలగాలని కోరుతూ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మీ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసారు. రాజధాని పైన దాఖలైన పిటీషన్ల పైన తీర్పు వెలువరించే సమయంలో హైకోర్టు ఈ పిటీషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/tdbOBpY
https://ift.tt/Myof9as

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour