పోర్ట్ బ్లెయిర్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫాన్లా మారింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై విరుచుకుపడుతోంది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ ఉగ్రరూపాన్ని ధరిస్తోందీ తుఫాన్. భారీ వర్షాలతో అండమాన్ నికోబార్ అతలాకుతలమౌతోంది. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ తీర ప్రాంతాలపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. ఈ రెండు దేశాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GWhKu1X
https://ift.tt/vrb3x7z
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment