తూర్పు గోదావరి జిల్లాలో అధికారుల తీరు విమర్శలకు కారణమవుతోంది. కాకినాడలో పన్ను ఇంటి పన్ను, కుళాయి పన్ను కట్టకపోతే ఇంట్లో సామగ్రి తీసుకుపోతామంటూ బ్యానర్లు కట్టి మరీ వాహనాలను వీధుల్లో తిప్పటం రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ఇప్పుడు ఏకంగా పన్ను చెల్లించని కారణంగా.. ఇంటికే సీల్ వేసిన తీరు పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9E6YnmA
https://ift.tt/vrb3x7z
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment