ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో ఊపుమీదున్న బీజేపీని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఒక్క దెబ్బతో ఊడ్చేసిన ఆమ్ ఆద్మీపార్టీ పనిలో పనిగా జాతీయ పార్టీగా మారేందుకు తనకు ఉన్న అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకుంది. ఈ క్రమంలో జాతీయ స్దాయిలో ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్ధానానికీ ఎసరు పెట్టేందుకు ఆప్ సిద్ధమవుతోంది. దీంతో ఈ సమీకరణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Nwuxg05
https://ift.tt/dbUgYhv
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment