Thursday, 10 March 2022

పార్టీలు తప్పులు దాచి., ఈవీఎంలపై..: యూపీ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వందకుపైగా సీట్లలో పోటీ చేసిన ఏఐఎంఐఎం పార్టీకి ఈసారి ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. గురువారం ఎన్నికల విడుదలైన ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తానని ఆయన అన్నారు. ఇతర పార్టీల మాదిరిగా ఈవీఎంల మీద నెపం నెట్టే ప్రయత్నం చేయనని అన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36XY9VP
https://ift.tt/sGP1pug

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour