Wednesday, 23 March 2022

\"మన ఊరు-మన బడి\" లో భాగస్వాములవ్వండి - దత్తత తీసుకోండి : అమెరికాలో కేటీఆర్..!!

తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికార పర్యటన కొనసాగుతోంది. అయన ఒక వైపు పలువురు పారిశ్రామిక ప్రముఖలతో సమావేశాలు కొనసాగిస్తూనే... మరో వైపు అమెరికాలో స్థిర పడిన ప్రవాస భారతీయులతో మమేకం అవుతున్నారు. తాజాగా.. ప్రవాస భారతీయులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట కార్యక్రమంలో తెలంగాణ సాధించిన పురోగతిని వివరించారు. స్వరాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wSoJBOE
https://ift.tt/GKey6N1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour