Wednesday, 23 March 2022

ఈ నెల 28, 29 దేశ వ్యాప్త సమ్మె - కార్మిక సంఘాల నిర్ణయం : బ్యాంకింగ్ సేవలపైనా..!!

ఈ నెల 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహించనున్నట్లుగా కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి. కొంత కాలగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ExpeU7w
https://ift.tt/GKey6N1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour