Sunday, 20 March 2022

ఢిల్లీలో కేసీఆర్ ధర్నా..!! - నేడే కార్యాచరణ ప్రకటన : టార్గెట్ బీజేపీ - కేంద్రం..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నారు. కేంద్రం పైన రాజకీయ పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్, ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కొత్త అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ వరి అంశం ఆయుధంగా పోరాటానికి సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GsTkWHx
https://ift.tt/vrb3x7z

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour