తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నారు. కేంద్రం పైన రాజకీయ పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్, ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కొత్త అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ వరి అంశం ఆయుధంగా పోరాటానికి సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GsTkWHx
https://ift.tt/vrb3x7z
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment