ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటివరకూ జరుగుతున్న అమరావతి పనుల్ని నిలిపేయడంతో పాటు రైతులకు ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఇన్నాళ్లూ ఇవ్వలేదు. మూడు రాజధానుల నేపథ్యంలో రైతులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆరునెలల్లో వారికి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలని తీర్పులో చెప్పింది. అయితే ఇన్నాళ్లూ ఆలస్యానికి పరిహారం ఎవరిస్తారని ప్రశ్నిస్తున్న రైతులు.. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు పంపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/iXa4CqR
https://ift.tt/vrb3x7z
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment