కొలంబో: శ్రీలంకలో నెలకొన్న పెను ఆర్థిక సంక్షోభ పరిస్థితులు.. ఆ దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఆందోళనలకు దారి తీస్తోన్నాయి. తీవ్ర అనిశ్చితి నెలకొందక్కడ. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరల దెబ్బకు సామాన్యులు జీవించలేని దుర్భర వాతావరణం నెలకొంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే.. శ్రీలంక కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుకోవడం నిత్యకృత్యమైంది. కుప్పకూలిన ఆర్థిక స్థితిగతులను పునరుద్ధరించడంలో విఫలమైందక్కడి ప్రభుత్వం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1aTi9jk
https://ift.tt/lKhV5AN
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment