Thursday, 31 March 2022

ఢిల్లీ చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి.. రేపు జై శంకర్, మోడీతో భేటీ

రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితి కాస్త సద్దుమణిగింది. కానీ అమెరికా.. ఇతర దేశాలు మాత్రం ఆ దేశంపై భగ్గుమంటున్నాయి. ఇంతలో ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ లావ్‌రోవ్ భారత పర్యటనకు వచ్చారు. ఇంకేముంది ఆ దేశాలు ఇండియాపై కూడా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. లావ్ రోవ్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ర‌ష్యా నుంచి చైనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7Y3eb61
https://ift.tt/lKhV5AN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour