Thursday, 3 March 2022

రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆజాద్ ..!? బీజేపీ నయా స్ట్రాటజీ - సీఎం జగన్ ను ఒప్పించాలంటూ..!!

రాష్ట్రపతి ఎన్నిక పైన అధికార బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు..అందులో కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో చివరి దశ పోలింగ్ మాత్రమే ఉంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ టార్గెట్ గా..బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఒకే కూటమిగా కదులుతున్నాయి. ఆ దిశగా కసరత్తు..మంతనాలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో బీజేపీకి షాక్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Hjpi4ZN
https://ift.tt/j6zSX8K

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour